స్వాతి ఒక తెలుగు సినిమా నటి. ఈమె ‘కలర్స్’ అనే మా టీవి ప్రొగ్రామ్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించి తెలుగు ప్రజల మన్నలను అందుకుంది. స్వాతి 2008లో నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. ఈమె ముంబాయిలో పుట్టింది. ఎక్కువ కాలం రాజమండ్రిలో పెరిగింది.
ఈమె నటించిన సినిమాలు ఇవే..
- ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
- అనంతపురం (1980)
- అష్టా చెమ్మా
- త్రిపుర (2005)
- కలవరమాయే మదిలో (2009)
- మిరపకాయ్ (2011)
- స్వామిరారా (2013)
- కార్తికేయ (2014)
అయితే ఎంతో క్యూట్ గా ఉండే స్వాతి. ఇటీవలే ఒక ఆడియో లాంచ్ లో తను దిగిన ఫోటోను ఫేస్బుక్ లో పెట్టింది. ఆ ఫోటో చుసిన అభిమానులంతా స్వాతి ఇలా అయిపొయింది ఏంటి అంటున్నారు. కొంతమంది అయితే ఆంటీ లా మారిపోయింది అంటున్నారు. మరికొంతమంది హెల్త్ ప్రాబ్లెమ్ ఏమో అంటున్నారు. ఒకసారి మీరే ఫోటో లుక్ వేసుకోండి!